- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బావ చికిత్స కోసం వచ్చిన అక్కాచెల్లెళ్లపై గాంధీ ఆసుపత్రికి చెందిన ఉమా మహేశ్వర్ అనే ఉద్యోగి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఆరోపించింది. వారికి మత్తు మందు ఇచ్చి నాలుగు రోజులుగా అత్యాచారం చేసినట్టు తెలిపింది.
నాలుగు రోజులుగా బాధితురాలిని గదిలో బంధించారని తెలిపింది. ఈ క్రమంలో అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే తన అక్క ఆచూకీ ఇంకా తెలియడం లేదని చెల్లెలు ఆవేదన వ్యక్తం చేసింది.
Next Story