- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ పోలీస్ అకాడమీలో శుక్రవారం 12వ బ్యాచ్కు చెందిన 1162 మంది ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఇందులో సివిల్కు చెందిన 661 ఎస్ఐలు, ఐటీ, కమ్యూనికేషన్కు చెందిన 28 మంది ఎస్ఐలు.. 448 ఆర్ఎస్ఐలు, ఫింగర్ ప్రింట్కు చెందిన 25 మంది ఏఎస్ఐలు ఉన్నారు. అంతేగాకుండా వీరిలో 256 మంది మహిళా ఎస్ఐలు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలు హాజరయ్యారు.
Next Story