- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఆయన కోలుకోవాలని యావత్ భారతదేశం ప్రార్థనలు చేస్తోంది. అంతేగాకుండా హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఆయన కోసం బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. చిలుకూరు బాలాజీకి ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రియమైన భక్తుడని.. అందుకే ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేశామని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. స్వామి వారి సన్నిధిలో ఎస్పీ బాలు ఎన్నో పాటలు పాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Next Story