- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కరీంనగర్
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 11 ఇంక్లైయిన్ బొగ్గు గనిలో అదృశ్యమైన సంజీవ్ అనే కార్మికుని ఆచూకీ నేటికీ లభించలేదు. సింగరేణి అధికారులు గురువారం కూడా గనిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. గనిలోని సంపులో పడిపోయి ఉండొచ్చనే అనుమానంతో మోటార్ల సాయంతో నీటిని తొలగిస్తున్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కార్మికుడి అదృశ్యం విషయమై ఎప్పటికప్పుడు సింగరేణి అధికారులతో సమీక్షిస్తున్నారు.
Tags: Peddapalli, singareni, Worker, missing
Next Story