- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దివ, వెబ్డెస్క్: కేంద్ర పర్యాటక శాఖ మౌలిక వసతుల అభివృద్ధి పథకానికి ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం ఎంపిక అయింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పర్యాటక శాఖకు కేంద్ర ప్రభుత్వం సమాచారం పంపింది.‘ప్రసాద్’పథకం ద్వారా వచ్చే నిధులు యాత్రికుల మౌలిక వసతులకు వినియోగించనున్నారు. కాగా, ఈ పథకం కింద సింహాచలం ఆలయానికి రూ. 53 కోట్లు వస్తాయని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
Next Story