దుర్గమ్మ సింహాల్ని కరిగించాడు.. ఎంత పనిచేశావయ్యా బాలకృష్ణ

by  |
దుర్గమ్మ సింహాల్ని కరిగించాడు.. ఎంత పనిచేశావయ్యా బాలకృష్ణ
X

దిశ,వెబ్‌డెస్క్:విజయవాడదుర్గమ్మ వెండి విగ్రహాల చోరీ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పాతనేరస్తుడు బాలకృష్ణ వెండి విగ్రహాల్ని దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. దొంగిలించిన విగ్రహాలను తునికి చెందిన బంగారం వ్యాపారికి అమ్మాడని, అనంతరం ఆ విగ్రహాల్ని కరిగించినట్లు నిర్ధారించారు. వెండి విగ్రహాల్ని కరిగించినట్లు తేలడంతో తుని బంగారం వ్యాపారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Next Story

Most Viewed