- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సిక్కిం సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేపటి నుంచి ఈనెల 16 తేదీ వరకు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. సైనిక వాహనాలు, అత్యవసర వస్తువులు తరలిస్తున్న వాహనాలు తప్ప మిగిలిన వాహనాలపై ఆంక్షలు విధించింది. కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం హెచ్చరింది.
Next Story