- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మంచిర్యాల: బాధ్యతయుతమైన పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ చట్ట వ్యతిరేకమైన పని చేసినందుకు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ రామగుండం పోలీస్ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వై. జయచంద్ర, మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఎం. వనిత.. సిక్ లీవ్ విషయంలో సీఐల సంతకం ఫోర్జరీ చేశారని, ఈ నేపథ్యంలో వారిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
కమిషనేరట్ పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించడం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని, శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు.
Next Story