- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట : ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మంగళవారం బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో కిషన్ రెడ్డిని శాలువాతో సన్మానించారు.
ఈ క్రమంలో సిద్దిపేట జిల్లాలోని వీర భైరన్ పల్లిని, కొమరవెల్లి మల్లన్న క్షేత్రాన్ని, వర్గల్ సరస్వతీ మాత క్షేత్రాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్దాలని విజ్ఞప్తి చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నిధులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.
Next Story