- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: లాక్ డౌన్ అమల్లో ఉన్నా.. వాకింగ్ పేరుతో ఉదయం 5 గంటల నుంచి సిద్దిపేటలోని కోమటి చెరువు పరిసర ప్రాంతాల్లో ప్రజలు తిరగడంపై ఏసీపీ రామేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లలోనే యోగ, ధ్యానం చేసుకోవాలని సూచించారు. మెడికల్ ఎమర్జెన్సీ, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఒక్కరు మాత్రమే బయటకు రావాలన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై వాకింగ్ పేరుతో తిరిగే వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఏసీపీ రామేశ్వర్ హెచ్చరించారు
Tags: siddipet acp, rameshwar, walkers, warning
Next Story