- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 111 జీఓకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు గురువారం కూల్చివేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ అడ్డుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నత అధికారులకు మున్సిపల్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ కు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
Next Story