- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. జహీరాబాద్ మండలం గోవిందాపూర్లో 30ఎకరాల భూ వివాదంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఇదేక్రమంలో ఓ వర్గంపై తుపాకీతో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపిన మరోవర్గం వారు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకోగా స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Next Story