- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : మహారాష్ట్రలో కొద్దిరోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లలో సైతం వరద నీరు భారీగా చేరింది. వరదల కారణంగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై చెత్తగా భారీగా పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే్ దిలీప్ లాండే.. ముంబైలో డ్రైనేజీలు పొంగుతున్నా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించే కాంట్రాక్టర్పై ఎమ్మెల్యే దిలీప్ డ్రైనేజీ చెత్త వేయించారు. నడి రోడ్డుపై కాంట్రాక్టర్ను మ్యాన్ హోల్ వద్ద కూర్చోబెట్టి కార్మికులతో చెత్తను పోసి ఆగ్రహం వ్యక్తపరిచారు.
#WATCH | Mumbai: Shiv Sena MLA from Chandivali, Dilip Lande makes a contractor sit on water logged road & asks workers to dump garbage on him after a road was waterlogged due to improper drainage cleaning
He says, "I did this as the contractor didn't do his job properly" (12.6) pic.twitter.com/XjhACTC6PI
— ANI (@ANI) June 13, 2021