- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : మహారాష్ట్రలో సోమవారం బంద్లో భాగంగా పలు చోట్ల శివసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. బంద్ విజయవంతం చేసే క్రమంలో థానే నగరంలో ఆటో డ్రైవర్లను శివసేన కార్యకర్తలు కర్రలతో కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వివరాల ప్రకారం.. యూపీలోని లఖింపూర్ ఖేరిలో ఇటీవల రైతులపై చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు నిరసన తెలుపుతూ మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సోమవారం బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో శివసేన కార్యకర్తలు రోడ్లపైకి చేతిలో కర్రలు పట్టుకొని వచ్చి థానే నగరంలో రోడ్లపై ఆటో డ్రైవర్ల మీద వారు దాడులు చేశారు. ఆటో డ్రైవర్లను శివసేన కార్యకర్తలు కర్రలతో కొట్టారు. ఈ క్రమంలో కొందరు ఆటో డ్రైవర్లు వారితో వాగ్వాదానికి దిగారు. బంద్ నేపథ్యంలో మహారాష్ట్రలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
महाराष्ट्र बंद : ठाण्यात बंदच्या काळात रस्त्यांवर उतरलेल्या रिक्क्षाचालकांवर शिवसैनिकांची दादागिरी. मार्केट रोडवर अनेकांना मारहाण#Maharashtraband #महाराष्ट्रबंद #लखीमपूर pic.twitter.com/4nNdKpVcza
— Mumbai Tak (@mumbaitak) October 11, 2021