- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరికించే కుట్ర జరిగిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. సుశాంత్ కేసుకు సంబంధించి AIIMS వైద్యుడు సుధీర్ గుప్తా ఇచ్చిన నివేదికపై ఆయన స్పందించారు.
‘డాక్టర్ సుధీర్ గుప్తా తన నివేదికలో సుశాంత్ది హత్య కాదు, ఆత్మహత్యే అని తేల్చారు. ఆయనకు శివసేన ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు’ అని స్పష్టంచేశారు. సీబీఐ కూడా అదే విషయం చెప్పిందని రౌత్ గుర్తుచేశారు.
Next Story