- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ 34వ మ్యాచ్లో శిఖర్ ధావన్ చెలరేగిపోయాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీలు బాదాడు. కేవలం 57 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 100 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తొలి నుంచి సమిష్టిగా రాణిస్తూ జట్టును విజయం వైపు తీసుకొస్తున్నాడు. ప్రస్తుతం 19 ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోరు 163/5గా ఉంది. ఇంకా చివరి ఓవర్లో ఢిల్లీ గెలుపు కోసం 17 పరుగులు చేయాల్సి ఉంది.
Next Story