- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం: తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం, మంజునాధ వైన్స్ లో బీర్ తాగుతూ షేక్ సైదులు అనే వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడిని హూటాహూటిన ఖమ్మం ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. బీరు సీసాలో ఉన్న ద్రావణం తేడాగా ఉందని, అందుకే బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story