హుజురాబాద్‌లో మరో ట్విస్ట్.. సర్కార్‌కు సడన్ సర్ ప్రైజ్

by  |
KCr
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపన చేస్తున్నారని, సీఎం కేసీఆర్‌కు బుద్ధిచెప్పేలా హుజురాబాద్ బరిలో నిరుద్యోగులతో భారీగా నామినేషన్ వేయించే విధంగా వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల నిర్ణయం తీసుకున్నారు. దీనిని సక్రమంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దీనికి కోఆర్డినేటర్‌గా సిద్దిపేట జిల్లాకు చెందిన బొమ్మ భాస్కర్‌ను నియమించారు. నిరుద్యోగులకు మద్దతుగా వైఎస్ఆర్టీపీ ఉందని హామీ ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసే వరకూ పోరాటం చేస్తామని వెల్లడించారు. అయితే నామినేషన్ వేసేందుకు, ప్రచారానికి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

ఢిల్లీలో డీల్ కుదిరిందా.. మోడీ, కేసీఆర్ ప్లాన్ అదేనా..?

TRS పార్టీకి నేనే బాస్.. విలేకరులు వెధవలు.. MLA కొడుకు వివాదాస్పద కామెంట్స్

ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్న నేతలు.. అదే కారణమా..?

Next Story