- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దొంగతనం కేసులో నిందితురాలిగా పోలీసుల అదుపులో ఉన్న మహిళ లాకప్ డెత్ అయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చర్చనీయాంశం అయింది. ఈ వ్యవహారంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ తీవ్ర ఆందోళన చేపట్టింది. ప్రజా సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. కార్యకర్తలతో కలిసి అడ్డ గూడూరు మండలం రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల దెబ్బలు తాళలేకనే మరియమ్మ మృతి చెందిందని ఆరోపించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను పోలీస్ స్టేషన్కు తరలించారు.
లాకప్డెత్ పూర్తి వివరాలకు కింద క్లిక్ చేయండి..
Next Story