- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తుంగతుర్తి: తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం (టీజీఎఫ్) రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పొతుగంటి శంకర్ నియమితులయ్యారు. ఆయన స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం. ఈ మేరకు టీజీఎఫ్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు దొడ్ల వెంకట్ శనివారం నాడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన రాష్ట్ర కమిటీ ఎలక్షన్లో శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ మాట్లాడుతూ.. తన ఎన్నిక సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టభద్రుల సమస్యలపై నిరంతరం పోరాడుతానని అన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం పట్టభద్రులు అందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Next Story