- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా పరీక్షలపై ప్రభుత్వ జీవోలను పలువురు అధికారులు పక్కనపెడుతున్నారు. టెస్టుల పేరుతో శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా దోచుకుంటున్నారు. నిర్ణయించిన ధరలకంటే ఐదు రెట్లు ఎక్కువగా వసూళ్లు చేస్తున్నారు. RTPCR పరీక్షకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 800 అయితే, ఎయిర్పోర్టులో మాత్రం ప్రయాణికుల నుంచి ఏకంగా రూ. 4,200 తీసుకుంటున్నారు. అయినప్పటికీ, తప్పదన్నంటూనే ప్రయాణికులు టెస్టులు చేయించుకుంటున్నారు.
Next Story