- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కొంతమంది మనుషుల్లో ఏ మాత్రం మానవ సంబంధాలు మిగలడంలేదు. వారి వికృత చేష్టలు సిగ్గు పడేలా ఉన్నాయి. తమ కామ కోరికలు తీర్చుకునేందుకు వాయి వరుసలు మరిచిపోతున్నారు. ఈ దుండగులు తమ కూతుర్లపై కూడా అత్యాచారలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని తెనాలిలో శ్రీనివాస్ అనే మారుతండ్రి వికృతచేష్టలకు పాల్పడ్డాడు. వరుసకు కూతురయ్యే యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అతడిని భార్య శ్రీనివాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకును కూడా చంపుతానని బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Next Story