- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మంథని : మంథని మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన 3O మంది యువకులు బీఎస్పీ పార్టీలో చేరారు. వీరికి బహుజన సమాజ్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ జనగామ రవికుమార్.. పార్టీ కండువాలు కప్పి BSPలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారు తోటపెల్లి శ్రావణ్, గడ్డం శేషాద్రి, తోటపెల్లి రిషి, కొయ్యల వినయ్, ప్రేమ్ కుమార్, తోటపెల్లి సమ్మయ్యలతోపాటు పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంథని నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఏట సంపత్, నాయకులు మంతెన రాజు, BVF కన్వీనర్ దాసరాపు శశికాంత్, అజయ్ పాల్గొన్నారు.
Next Story