- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: విహారయాత్రకు వచ్చిన ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అడ్డతీగల మండలం పింజరికొండ జలపాతం వద్ద రాజమండ్రికి చెందిన వాసంశెట్టి మౌనిక సాయిశ్రీ, డ్రైవర్ మహేశ్ నీళ్లలో దిగి గల్లంతు కావడంతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. చీకటిపడటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Next Story