విహారయాత్రలో విషాదం

by  |
విహారయాత్రలో విషాదం
X

దిశ, ఏపీ బ్యూరో: విహారయాత్రకు వచ్చిన ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అడ్డతీగల మండలం పింజరికొండ జలపాతం వద్ద రాజమండ్రికి చెందిన వాసంశెట్టి మౌనిక సాయిశ్రీ, డ్రైవర్ మహేశ్‌ నీళ్లలో దిగి గల్లంతు కావడంతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. చీకటిపడటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Next Story

Most Viewed