ఇకనుంచి కరోనా వార్డుల్లో సీసీ టీవీ కెమెరాలు

by  |
ఇకనుంచి కరోనా వార్డుల్లో సీసీ టీవీ కెమెరాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయనున్నట్లు పేర్కొన్నది. కరోనా బాధితులకు అందిస్తున్న అన్ని ఆసుపత్రుల్లోని కరోనా వార్డుల్లో ఇక నుంచి సీసీ టీవీ కెమెరాలను బిగించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కేంద్రమంత్ర అమిత్ షా సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిషా రాజధానిలోని ఓ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో కరోనా బాధితులకు అందుతున్న చికిత్స విధానాలు, ఇతర అంశాలపై ఆరా తీశారు.



Next Story

Most Viewed