- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయనున్నట్లు పేర్కొన్నది. కరోనా బాధితులకు అందిస్తున్న అన్ని ఆసుపత్రుల్లోని కరోనా వార్డుల్లో ఇక నుంచి సీసీ టీవీ కెమెరాలను బిగించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కేంద్రమంత్ర అమిత్ షా సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిషా రాజధానిలోని ఓ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో కరోనా బాధితులకు అందుతున్న చికిత్స విధానాలు, ఇతర అంశాలపై ఆరా తీశారు.
Next Story