- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : మహారాష్ట్రలోని పూణెలో ఉన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా టెర్మినల్ గేట్ -1లో జరిగిన అగ్ని ప్రమాదంపై కంపెనీ చైర్మన్, సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. ఫైర్ యాక్సిడెంట్ వలన సంభవించిన నష్టం విలువ రూ.1000 కోట్లు ఉంటుందని గురువారం ఆయన వెల్లడించారు.
ఈ ప్రమాదం వలన కరోనా వ్యాక్సిన్ (కోవిషీల్డ్)కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని.. ఆ సమయంలో అక్కడి ప్లాంట్లో టీకా తయారీ జరగడం లేదని వివరించారు. ఇదిలాఉండగా సీరమ్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే.
Next Story