- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ భార్య అమృత సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ కేసు విషయమై బుధవారం సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు.
‘ముంబై తన మానవత్వాన్ని కోల్పోయింది. ముంబై పోలీసుల వ్యవహారాల శైలి చూస్తే ఎంతమాత్రం ఇది సురక్షితం కాదనే అనుమానం వస్తోంది. ముంబైలో అమాయక ప్రజలు, ఆత్మగౌరవం ఉన్నవారు జీవించడం సురక్షితం కాదు’ అని ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Next Story