ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం.. కేబినెట్ ఆమోదం

by  |
ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం.. కేబినెట్ ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మరింత సేవలందించేందుకు కొత్త పథకాన్ని రూపొందించింది. ఈ పథకాన్ని నేడు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. సీఎం ఘర్ ఘర్ రేషన్ యోజన పేరుతో పథకాన్ని రూపొందించారు. ఈ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి ఇంటి గుమ్మం దగ్గరకు రేషన్ చేర్చాలన్నదే ఈ పథక ముఖ్య ఉద్దేశం.

Next Story

Most Viewed