- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, నిజామాబాద్ రూరల్ : సీనియర్ పాత్రికేయుడు టీ న్యూస్ రిపోర్టర్ లింగం (46) గుండెపోటుతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట మండలం నికాల్ పూర్ గ్రామానికి చెందిన లింగం గత పదిహేను, ఇరవై సంవత్సరాల నుంచి రూరల్ నియోజకవర్గంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలకు సేవలందించారు. టీ న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న లింగం.. ఈరోజు ఉదయం అనుకోకుండా గుండెపోటు రావడంతో ఇంట్లోనే మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. జర్నలిస్టు మృతి పట్ల ప్రముఖ రాజకీయ వేత్తలు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
Next Story