- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కాంగ్రెస్ అధిష్టానంపై ఆ పార్టీ సీనియర్ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ మంత్రి జితిన్ ప్రసాద బీజేపీలో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓ పార్టీ నేత ఇన్నేళ్లు మరో పార్టీని వ్యతిరేకించి.. మళ్లీ అదే పార్టీలో ఎలా చేరుతారంటూ ప్రశ్నించారు.
ఆత్మను చంపుకొని నేను రాజకీయం చేయలేను. నేనే కాదు.. నా శవం కూడా బీజేపీలో చేరదు అంటూ సిబల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము నిజమైన కాంగ్రెస్ వాళ్ళమని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న సమస్యలు ఏమిటో తనకు కచ్చితంగా తెలుసునని సిబల్ అన్నారు. తమ సమస్యలను పార్టీ నాయకత్వం వింటుందని తాను నమ్ముతున్నానని చెప్పారు.
Next Story