- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్ బ్యూరో: లాక్డౌన్ కాలంలో తెలంగాణలో చిక్కుకుపోయిన 260 మందిని జమ్మూకాశ్మీర్కు పంపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మంగళవారం సూచించింది. సోమవారం మెయిల్లో అందిన పిటిషన్పై స్పందించింది. వారిని సొంత ప్రాంతాలకు చేర్చడంతో పాటు సంబంధిత రిపోర్టును కమిషన్కు సమర్పించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, నోడల్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియాలను ఆదేశించింది. జమ్మూకాశ్మీర్కు చెందిన వారిలో 180 మంది విద్యార్థులు ఉండగా.. 70 మందికి పైగా మహిళలు ఉన్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.
Tags: corona, Lockdown, SHRC, Telangana, migrant, students, Jammu & Kashmir
Next Story