- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. దాదాపు రూ.17.48 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు సూట్కేస్లో ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అతడిపై అనుమానం వచ్చిన అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా, సూట్ కేస్ కింది భాగంలో బంగారం అమర్చుకొని తరలిస్తున్నట్టు గర్తించారు. అనంతరం అతని వద్ద 22 క్యారెట్ల స్వచ్ఛమైన 340.16 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
Next Story