- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్ను కలిసిన ఎమ్మెల్యే సీతక్క
by Nalla Sampath Reddy |
<p>దిశ, ములుగు: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క గురువారం హైదరాబాద్లోని రాజ్ భవన్ లో గవర్నర్ను కలిసి వారి తల్లి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ములుగు జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన , ఇటీవల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించాలని కోరారు. అనంతరం ఐదవ […]</p>

X
దిశ, ములుగు: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క గురువారం హైదరాబాద్లోని రాజ్ భవన్ లో గవర్నర్ను కలిసి వారి తల్లి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ములుగు జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన , ఇటీవల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించాలని కోరారు. అనంతరం ఐదవ షెడ్యూల్ గిరిజన ప్రాంతాలను సందర్శించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
- Tags
- Governer
Next Story






