- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
యాంకర్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు చేస్తూ సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రూ. 10 వేల పూచీకత్తు, ఇద్దరి షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశింది. ఇదే సమయంలో కేసులో నిందితులుగా ఉండి.. పరారీలో ఉన్న భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ను కోర్టు తిరస్కరిచింది. ఈ నేపథ్యంలోనే చంచల్గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న భూమా అఖిల ప్రియ రేపు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు చేయవద్దని.. దర్యాప్తు జాప్యం జరిగే అవకాశం ఉందని పోలీసులు ఇదివరకే కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిణామాల మధ్య భూమా అఖిల ప్రియకు గమనార్హం.
Next Story