కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత లెక్కింపు..

by  |
కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత లెక్కింపు..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో 49మంది అభ్యర్థులు ఎలిమినేషన్‌కు గురవ్వగా.. బీజేపీకి- 217, టీఆర్ఎస్ – 232, స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్-137, కాంగ్రెస్ చిన్నారెడ్డి -115 ఓట్లు లభించాయి.

49 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ముగిసేసరికి లభించిన మొత్తం ఓట్లు చూసుకుంటే.. బీజేపీ-1,04,885, టీఆర్ఎస్ – 1,12,921, నాగేశ్వర్ – 53,747, కాంగ్రెస్ -31,669 ఓట్లు సాధించింది.

Next Story