మీకు మరో అవకాశం లభించింది

by  |
మీకు మరో అవకాశం లభించింది
X

దిశ, వెబ్ డెస్క్: సెబీ మరో నిర్ణయం తీసుకున్నది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది. అదేమిటంటే.. కంపెనీలు ఆర్థిక ఫలితాలను ప్రకటించేందుకు మరో విడత గడువునిచ్చింది. మార్చి త్రైమాసికం ఫలితాలు(2019-20లో చివరి త్రైమాసికం), అదేవిధంగా 2019-20 ఆర్థిక సంవత్సరం ఫలితాల వెల్లడికి జూలై వరకు గడువు ఇచ్చింది.


Next Story