- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీలో పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలను మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. అయితే ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న పదో పరీక్షలు యధాతథంగా జరుగుతాయన్నారు. సెలవుల కారణంగా విద్యార్థులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి 31 తరువాత మరోసారి సమీక్షించి సెలవుల విషయంతో తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Tags: carona, ap, minister, suresh
Next Story