- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. పూణేలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 31 వరకు స్కూల్స్, కాలేజీలను మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఇదే సమయంలో కోచింగ్ సెంటర్లు, ఫంక్షన్లకు 50 శాతం కెపాసిటీతో హాజరు కావచ్చు అని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు.
Next Story