- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
భువనేశ్వర్: కరోనా సంక్షోభ సమయంలో వీధి బాలలకు సహాయం అందించేందుకు టూరిజం ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ ఇన్షేటివ్ను ప్రారంభించింది. ఈ మేరకు ఓ ఎన్జీవో సంస్థతో కలిసి ‘స్కూల్ ఆన్ వీల్’ పేరిట భువనేశ్వర్లో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా భువనేశ్వర్లోని వీధి బాలలకు కరోనాపై అవగాహన కల్పించనున్నారు. అంతేకాకుండా వారికి అవసరమైన ఆహారం, బట్టలు, ఫస్ట్ ఏయిడ్, మెడికల్ సపోర్ట్ను అందించనున్నారు. మరోవైపు ఒడిశాలో కూడా స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. ఇందుకోసం అక్కడి అధికారులు అన్ని ఏర్పా్ట్లు పూర్తి చేశారు.
Next Story