గ్రాడ్యుయేట్ చదివే విద్యార్థులకు.. రూ. 30,000 స్కాలర్షిప్

by Disha Web Desk 17 |
గ్రాడ్యుయేట్ చదివే విద్యార్థులకు.. రూ. 30,000 స్కాలర్షిప్
X

దిశ, స్కాలర్షిప్: ప్రతిభావంతులైన విద్యార్థుల కలలను సాకారం చేయడానికి కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం తో పాటు, మెటర్ షిప్, కెరీర్ గైడెన్స్ లను ఇస్తుంది. 12వ తరగతి పూర్తయి ..గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: 60 శాతం మార్కులతో 12వ తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

మూడేళ్ల గ్రాడ్యుయేషన్ కోసం ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థలో అడ్మిషన్ తీసుకుని ఉండాలి.

వార్షిక కుటుంబ ఆదాయం 5 లక్షలకు మించరాదు.

ప్రయోజనాలు :

ఏడాదికి రూ. 30,000 చొప్పున మూడేళ్ల పాటు అందిస్తారు.

కావలసిన డాక్యుమెంట్స్:

పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్

గుర్తింపు కార్డు

ఆదాయ ధ్రువీకరణ

12 వ తరగతి మార్క్స్ షీట్

అడ్మిషన్ లెటర్ లేదా ఫీజు రిసిప్ట్ /బోనఫైడ్

చివరి తేదీ: మార్చి 31, 2023

వివరాలకు వెబ్‌సైట్: https://www.buddy4study.com

Next Story

Most Viewed