- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి కొవిడ్-19 నియంత్రణ కోసం ఎస్బీఐ ఫౌండేషన్ రూ.1.1 కోట్ల విరాళం ఇచ్చింది. ఈ మేరకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఆహార పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రులకు 6 వేల పీపీఈ కిట్లను అందజేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ను ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మిశ్రా శుక్రవారం కలిసి.. పీపీఈ కిట్లు అందజేశారు. ఉస్మానియా ఆసుపత్రి, ఎంజీఎం వరంగల్, నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి, నల్లగొండ జనరల్ ఆసుపత్రులకు కిట్లను అందజేయాలని కోరారు.
Next Story