కరోనాపై పోరుకు రూ.1.1 కోట్ల విరాళమిచ్చిన ఎస్బీఐ

by  |
కరోనాపై పోరుకు రూ.1.1 కోట్ల విరాళమిచ్చిన ఎస్బీఐ
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి కొవిడ్-19 నియంత్రణ కోసం ఎస్బీఐ ఫౌండేషన్ రూ.1.1 కోట్ల విరాళం ఇచ్చింది. ఈ మేరకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఆహార పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రులకు 6 వేల పీపీఈ కిట్లను అందజేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‎ను ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మిశ్రా శుక్రవారం కలిసి.. పీపీఈ కిట్లు అందజేశారు. ఉస్మానియా ఆసుపత్రి, ఎంజీఎం వరంగల్, నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి, నల్లగొండ జనరల్ ఆసుపత్రులకు కిట్లను అందజేయాలని కోరారు.

Next Story

Most Viewed