- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ కు ప్లాస్మా థెరపీ విధానంలో చికిత్స అందించారని, ప్రస్తుతం అతనికి జ్వరం తగ్గిందని ఆయన కార్యాలయం పేర్కొన్నది. రాబోయే 24 గంటలపాటు మంత్రిని ఐసీయూలో ఉంచనున్నారని పేర్కొన్నది. ఈనెల 17న సత్యేందర్ జైన్ కు కొవిడ్ పాజిటివ్ గా గుర్తించిన విషయం తెలిసిందే.
Next Story