- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కూకట్పల్లి: పెరిగిన గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. చేవెళ్లలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేపడుతున్న పాదయాత్రలో కూకట్పల్లి కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం పాల్గొన్నారు. అనంతరం సత్యం శ్రీరంగం మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో ధరల నియంత్రణ చేయలేకపోయాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని అన్నారు.
Next Story