- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నూగురు వెంకటాపురం: మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిడెం.యామిలి, పంచాయతీ సిబ్బంది, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చిడెం యామిలి మాట్లాడుతూ.. విశ్వ రత్న డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన మహానుభావుడని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దేవుడని, ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించిన మహానీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story