సర్పంచ్‌‌పై ఉగ్రవాదుల కాల్పులు

by  |
సర్పంచ్‌‌పై ఉగ్రవాదుల కాల్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కూల్గాంలోని వేసులో సర్పంచ్‌పై విచేక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో సర్పంచ్ సాజాద్ అహ్మద్ ఖండే తీవ్ర గాయలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కాశ్మీర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సర్పంచ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.



Next Story