- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: మేడ్చల్, గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం శానిటైజర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నోవెల్ కరోనా వైరస్(కొవిడ్ 19) విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికులు ప్రాణాలను పణంగా పెడుతూ మనమంతా కరోనా బారిన పడకుండా నిర్వహిస్తున్న సేవలు ఆదర్శనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ దీపికా నర్సింహారెడ్డ, గుండ్లపోచంపల్లి చైర్ పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, కమిషనర్లు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
Tags:Sanitizer, Distribution, Municipal Staff, covid 19 effect, prevention
Next Story