శానిటైజర్ల పంపిణీ

by  |
శానిటైజర్ల పంపిణీ
X

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పోలీస్ శాఖకు శానిటేజర్ బాటిల్స్, మాస్క్ లు కొనుగోలు చేసి ఎస్పీ నారాయణకు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు.
tags;sanitizer,distribution,congress leaders,vikarabad,sp narayana

Next Story