పైడితల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన సంచయిత

by  |
పైడితల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన సంచయిత
X

దిశ, వెబ్‎డెస్క్ : విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాల్లో భాగంగా సోమవారం తోలేళ్ల ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి మాన్సాన్ చైర్మన్ సంచయిత గజపతిరాజు పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంచయితకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.



Next Story