- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మంగపేట : మేడారం వనదేవతలు శ్రీ సమ్మక్క, సారలమ్మలను నిత్యం పూజించే అర్చకులు సిద్దబోయిన సమ్మారావు(47) కరోనా బారిన పడి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. నెల రోజుల కిందట కరోనా పాజిటివ్ రావడంతో హోంక్వారంటైన్లో ఉండి కోలుకున్న ఆయన ఇటీవల తీవ్రమైన అనారోగ్య సమస్యతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
నాటి నుంచి వైద్యం తీసుకుంటున్న సమ్మారావు గురువారం తుదిశ్వాస విడిచారు. ఇదిలాఉండగా, కొద్ది రోజుల కిందట సమ్మారావు భార్య సృజన కూడా కరోనా సోకి మృతి చెందింది. ఈ ఘటనతో మేడారంలోని ఆయన ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి.
Next Story