- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒడిశా ప్రత్యేక సంస్కృతికి అభివందనం : మోడీ
by Shamantha N |
<p>భువనేశ్వర్: ఉత్కల్ దివాస్(ఒడిశా అవతరణ దినోత్సవం) సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఒడిశా ప్రత్యేకమైన సంస్కృతికి శిరసు వంచి అభివందనం చేస్తున్నాను. దేశాభివృద్ధిలో ఒడిశా ప్రజల పాత్ర మరువలేనిది. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. కాగా 1936 ఏప్రిల్ 1న ఒడిశా రాష్ట్రం ఏర్పడిన సంగతి తెలిసిందే.</p>

X
భువనేశ్వర్: ఉత్కల్ దివాస్(ఒడిశా అవతరణ దినోత్సవం) సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఒడిశా ప్రత్యేకమైన సంస్కృతికి శిరసు వంచి అభివందనం చేస్తున్నాను. దేశాభివృద్ధిలో ఒడిశా ప్రజల పాత్ర మరువలేనిది. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. కాగా 1936 ఏప్రిల్ 1న ఒడిశా రాష్ట్రం ఏర్పడిన సంగతి తెలిసిందే.
Next Story






